జగన్‌ సీఎం అయితే సైకిల్‌యాత్ర చేస్తానని మొక్కు
నల్లగొండ :  వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్‌యాత్ర చేస్తానని 2018లో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం కాకినాడ సమీపంలోని మాధవపట్నం గ్రామానికి చెందిన పడాల రమేశ్‌ ప్రకటించాడు. అనుకున్న విధంగానే వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయ్యాడు. అన్నమా…
కోహ్లితో పోల్చకండి: హైదర్‌ అలీ
న్యూఢిల్లీ:  తనను టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో పోల్చవద్దని పాకిస్తాన్‌ యువ బ్యాట్స్‌మన్‌ హైదర్‌ అలీ కోరాడు. అభిమానులు తనను పాకిస్తాన్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజామ్‌ పేరుతో పిలవాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. అండర్‌-19 జట్టు ఓపెనర్‌ అయిన హైదర్‌ అలీ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌) …
టెన్త్‌ పరీక్షలకు అడ్డంకులు లేకుండా చర్యలు
అమరావతి:  పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.   కరోనా  వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం లాక్‌ డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 31 నుంచి ఏపీలో ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అవసరమైన ప్రశ్న పత్రాలు, ఓఎంఆర్‌ షీ…
అతడు బౌలర్‌ కెప్టెన్‌: ఓజా
హైదరాబాద్‌:  భారత క్రికెట్‌లో విజయవంతమైన కెప్టెన్‌గా వెలుగువెలిగాడు  ఎంఎస్‌ ధోని . టీమిండియాకు ఫైనల్‌ ఫోబియా పోయింది ధోని నాయకత్వంలోనే.. అంతేకాకుండా మూడు ఐసీసీ టోర్నీలు అందించిన ఏకైక సారథి కూడా అతడే. ఎంతో మంది యువ క్రికెటర్లను ప్రపంచానికి పరిచయం చేసి.. వారిలోని ప్రతిభను వెలికి తీశాడు. ఆటగాళ్లకు పూర…
‘రేవతి’ కథతో జాన్‌​ అబ్రహం సినిమా
రేవతీ రాయ్‌ ఎవరో చాలామందికి తెలుసు. అయినా చెప్పుకోవాలి. అప్పుల బాధ, అనారోగ్యంపాలైన భర్త, ముగ్గురు పిల్లల ఆలనాపాలనా... ఇలా రేవతి జీవితం కష్టాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అనే పరిస్థితి. చివరికి భర్త కూడా చనిపోతాడు. ఇక ముగ్గురు పిల్లల బాధ్యత తన మీదే. ఒంటరి మహిళ. ఉద్యోగం కోసం వెతికితే ఎవరూ ఇవ్వలేదు. అప్పుడు వచ్…
ఇదొక కొత్త అనుభవం: కోహ్లి
వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన నాల్గో టీ20లో టీమిండియా సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించింది. సూపర్‌ ఓవర్‌లో న్యూజిలాండ్‌ నిర్దేశించిన 14 పరుగుల టార్గెట్‌ను టీమిండియా బంతి మిగిలి ఉండగా ఛేదించింది. కోహ్లి ఐదో బంతికి ఫోర్‌ కొట్టి భారత్‌కు విజయాన్ని అందించాడు. గత మ్యాచ్‌లో టీమిండియా సూపర్‌ ఓవర్‌లోనే వ…